3200 Crore Scam
-
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడి అరెస్టుకు సుప్రీంకోర్టు ఆమోదం..రూ. 3,200 కోట్ల కుంభకోణంపై దుమారం
తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జె.బి. పార్దివాలా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను తిరస్కరించింది. "పిటిషన్కు యోగ్యత లేదు" అంటూ పేర్కొన్న కోర్టు, రెడ్డికి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
Published Date - 12:35 PM, Fri - 23 May 25