3156 Crore Funds
-
#Andhra Pradesh
Prakasam District : ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేయనున్నట్టు తెలిపారు. రెండు పథకాల కలిపిన మొత్తం రూ. 3,156 కోట్లను ఆగస్ట్ 2వ తేదీన అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు వెల్లడించారు.
Published Date - 11:55 AM, Thu - 31 July 25