264
-
#Sports
Vaibhav Suryavanshi: వన్డేల్లో తొలి ట్రిపుల్ సెంచరీ, రోహిత్ శర్మ రికార్డు బద్దలు
బీహార్ క్రికెట్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన రణధీర్ వర్మ అండర్-19 వన్డే మ్యాచ్ లో సమస్తిపూర్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ అజేయంగా ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది.;
Published Date - 12:51 PM, Mon - 1 April 24