250
-
#Telangana
Telangana: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 250 మంది మైనార్టీ అభ్యర్థులు ఎంపిక
2022 సంవత్సరానికి ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ పథకం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడంలో మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Published Date - 11:53 AM, Sun - 8 October 23