24 Dead
-
#World
24 Dead: కొండపై నుండి పడిపోయిన బస్సు.. 24 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ (Peru)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ వాయువ్య పెరూలో ఒక బస్సు కొండపై నుండి పడిపోయింది. ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా అందులో 24 మంది (24 Dead) మరణించారు. కరీబియన్ దేశం హైతీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో బస్సులో ఉన్నారని చెబుతున్నారు.
Published Date - 08:17 AM, Sun - 29 January 23