22 States
-
#India
Lok Sabha Election 2024: 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్
Lok Sabha Election 2024 schedule announcement ECI : సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ప్రస్తుత 17వ లోక్సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు.. — 7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ — 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ — ఏపీ ,తెలంగాణ , అరుణాచల్,ఢిల్లీ,గోవా,గుజరాత్, హిమాచల్ప్రదేశ్ , […]
Published Date - 04:54 PM, Sat - 16 March 24