2024 Lok Sabha Electios
-
#India
India Richest Contestant: మాజీ సీఎం కొడుకు.. అత్యంత ధనిక లోక్సభ అభ్యర్థి
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి కాగా (India Richest Contestant).. మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా టాప్ 10 సంపన్న అభ్యర్థులలో చోటు దక్కించుకున్నారు.
Published Date - 09:30 AM, Wed - 10 April 24