200 Animals Killed
-
#India
200 Animals Killed : అసోంలో వరదలు.. 6 లక్షల మందిపై ఎఫెక్ట్.. 200 జంతువులు బలి
ఈ ఏడాది మే నుంచి ముంచెత్తుతున్న వరదల కారణంగా రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్లోని 10 ఖడ్గమృగాలు సహా మొత్తం 200 వన్యప్రాణులు చనిపోయాయి.
Published Date - 01:36 PM, Mon - 15 July 24