19 Injured
-
#Speed News
Odisha Blast; ఒడిశాలో మరో ప్రమాదం… 19 మంది కార్మికులకు గాయాలు
ఒడిశాలో రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు మంగళవారం దెంకనల్ జిల్లాలోని మేరమండలి వద్ద ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ లో ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్ ఆవిరి లైన్ పేలింది.
Published Date - 06:24 PM, Tue - 13 June 23