18 Killed
-
#World
Malaysian Landslide: కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి.. మరికొందరు గల్లంతు
మలేషియాలో కొండచరియలు (Malaysian Landslide) విరిగిపడటంతో 18 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తు సంఘటన శుక్రవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 3 గంటలకు రాజధాని కౌలాలంపూర్కు సరిహద్దులో ఉన్న సెలంగోర్ రాష్ట్రంలోని ఒక భాగంలో జరిగింది.
Published Date - 09:07 AM, Sat - 17 December 22