17 Maoists
-
#Telangana
Kothagudem : 17 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఈ విషయాన్ని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు అధికారికంగా వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏసీఎం (ఎరియా కమిటీ మెంబర్) స్థాయి క్యాడర్ సభ్యులు ఉన్నారు.
Published Date - 02:52 PM, Fri - 30 May 25