14 Corporations
-
#Telangana
Minister Thummala: పంట దిగుబడిని పెంచడానికి సాంకేతికతపై మంత్రి తుమ్మల సమీక్ష
పంట దిగుబడిని పెంచేందుకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారుల్ని ఆదేశించారు వ్యవసాయ రంగానికి సంబంధించిన 14 కార్పొరేషన్ల అధికారులతో సమీక్ష
Date : 13-12-2023 - 9:55 IST