12-accused
-
#India
Mumbai : ముంబయి రైలు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు..12 మంది నిర్దోషులుగా హైకోర్టు నిర్ణయం
ప్రాసిక్యూషన్ తమ వాదనలతో నిందితులపై ఆరోపణలను నిర్ధారించడంలో పూర్తిగా విఫలమైందని, ట్రయల్ కోర్టు తగిన ఆధారాలు లేకుండానే శిక్షలు విధించిందని హైకోర్టు అభిప్రాయపడింది. 2006 జులై 11న ముంబయి నగరాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ఈ దాడుల్లో, పశ్చిమ రైల్వే లైన్లో ప్రయాణిస్తున్న సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబులు పేలాయి.
Date : 21-07-2025 - 10:46 IST