100 People
-
#Speed News
Food Poisoning: చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థత
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో జరిగిన జాతరలో చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా పిల్లలు ఉన్నారు
Published Date - 01:47 PM, Thu - 20 April 23