1 Lakh Crore
-
#Speed News
Foodgrain Storage: ఆహార నిల్వ పథకాన్ని ప్రారంభించిన మోడీ కేబినెట్
రైతులకు మేలు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆహార నిల్వ పథకాన్ని ప్రారంభించింది. కేబినెట్ భేటీ అనంతరం మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం రైతులకు ఉపయోగకరంగా మారనుంది.
Published Date - 04:10 PM, Wed - 31 May 23