Viral Video: రోట్ నెస్ట్ ద్వీపంలో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు…వైరల్ వీడియో..!!
టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆటగాళ్లందరూ రిఫ్రెష్ అవుతున్నారు. అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
- By hashtagu Published Date - 04:12 PM, Thu - 13 October 22
టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆటగాళ్లందరూ రిఫ్రెష్ అవుతున్నారు. అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీనికి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ లు కూడా ఆడాల్సి ఉంది. మంగళవారం టీమిండియా ఆటగాళ్లు సిబ్బందితో కలిసి పెర్త్ కు 19కిలోమీటర్ల దూరంలో ఉన్న రోట్ నెస్ట్ ద్వీపాన్ని సందర్శించారు. అక్కడ ఆటగాళ్లు ఎంజాయ్ చేసిన వీడియోలను ఫొటోలను బీసీసీఐ ట్విట్టవర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.
Coming up soon on https://t.co/OCK6Wj6LYv!#TeamIndia's fun day out at the Rottnest Island 🌞🏖️
📸- Tourism Australia pic.twitter.com/iLeybWb0rQ
— BCCI (@BCCI) October 12, 2022
ఈ వీడియాలో టీమిండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అర్ష్ దీప్ సింగ్ లతోపాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఉన్నారు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. కామన్ వెల్త్ తర్వాత ఇండియాలో ట్రెండ్ లోకి వచ్చిన లాన్ బాల్ ను టీమిండియా ఆటగాళ్లు ఆడుతూ సరదాగా గడిపారు. ఇప్పుడా వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
Fun, Adventure & Rejuvenation ⛵️😇#TeamIndia’s day out at the Rottnest Island had it all! 🙌 – by @RajalArora
Full Video 🎥🔽 https://t.co/5hPNcPTAV4 pic.twitter.com/iWzImLpUW4
— BCCI (@BCCI) October 12, 2022
Related News
T20 World Cup 2024: ప్రపంచ కప్కు ముందు టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్.. ఎప్పుడంటే..?
భారత జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ 2024లో బిజీగా ఉన్నారు.