Sports
-
IND vs ENG: భారత్,ఇంగ్లాండ్ తొలి టెస్టుకు కౌంట్ డౌన్.. ఫేవరెట్ గా టీమిండియా
IND vs ENG: ఆఫ్గనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ స్వీప్ చేసిన టీమిండియా ఇక రెడ్ బాల్ క్రికెట్ తో బిజీ కానుంది. ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు ఇరు జట్లు తమ ప్రిపరేషన్ లో బిజీబిజీగా ఉన్నాయి. సొంతగడ్డపై టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
Published Date - 06:57 PM, Mon - 22 January 24 -
Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్, ఇంగ్లాండ్ తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం
Virat Kohli: ఇంగ్లండ్ తో ఈనెల 25నుంచి మొదలయ్యే ఐదు టెస్టుల సీరీస్ లో మొదటి రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను మొదటి రెండు టెస్టులూ ఆడలేనని కోహ్లీ బిసిసిఐకి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారాన్ని బిసిసిఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ కోసం
Published Date - 04:27 PM, Mon - 22 January 24 -
Super Over Rules: సూపర్ ఓవర్ రూల్స్ ఇవే..
సూపర్ ఓవర్ టై అయితే బౌండరీలు ఎక్కువగా చేసిన జట్టును విజేతగా నిర్ణయించేవారు. ఇరు జట్ల బౌండరీలు సమమైతే.. సూపర్ ఓవర్లో చివరి బంతికి ఎక్కువ పరుగులు చేసిన జట్టును విజేతగా ప్రకటించేవారు.
Published Date - 02:48 PM, Sun - 21 January 24 -
Shoaib Malik Extramarital Affairs: షోయబ్ మాలిక్ వివాహానికి కుటుంబ సభ్యులు కూడా రాలేదా..? ఎందుకు..?
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik Extramarital Affairs) తన మూడో పెళ్లికి సంబంధించిన ఫోటోలను నిన్న సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Published Date - 02:10 PM, Sun - 21 January 24 -
Viratball: ఇంగ్లండ్కు కౌంటర్ ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్.. భారత్ లో విరాట్ బాల్ ఉందని కామెంట్స్..!
ఇంగ్లండ్ బేస్బాల్కు పోటీగా భారత్కు విరాట్బాల్ (Viratball) ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్లో అన్నారు.
Published Date - 12:30 PM, Sun - 21 January 24 -
IND vs ENG: భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అంత ఈజీ కాదా?
అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
Published Date - 10:51 AM, Sun - 21 January 24 -
Sarfaraz Ahmed: దేశం వదిలి వెళ్లిన పాకిస్థాన్ వికెట్ కీపర్.. కారణమిదేనా..?
పాకిస్థాన్ క్రికెట్కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు మాజీ సారథి, ప్రస్తుతం టెస్టులలో వికెట్ కీపర్గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed).. దేశాన్ని వీడనున్నట్టు తెలుస్తోంది.
Published Date - 09:55 AM, Sun - 21 January 24 -
Shoaib Malik- Sana Javed: షోయబ్ మాలిక్- సనా జావేద్ల లవ్ స్టోరీ గురించి తెలుసా..? సనాకు భారత్తో సంబంధం ఉందా..?
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, నటి సనా జావేద్ (Shoaib Malik- Sana Javed) పెళ్లయినప్పటి నుంచి వార్తల్లో నిలిచారు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రాగానే అందరూ షాక్ అయ్యారు.
Published Date - 08:25 AM, Sun - 21 January 24 -
Rishabh Pant: పంత్ టీమిండియాలోకి కష్టమేనా..?
టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ గత కొంతకాలం నుంచి క్రికెట్కు దూరమైపోయాడు.గత ఏడాది డిసెంబర్ నెలలో అతను ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు.
Published Date - 07:56 PM, Sat - 20 January 24 -
MS Dhoni Fan Suicide: ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య
మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ధోని డైహార్డ్ ఫ్యాన్ గా గుర్తింపు పొందిన గోపికృష్ణ మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్ కు చెందిన గోపికృష్ణన్
Published Date - 06:59 PM, Sat - 20 January 24 -
IPL 2024: బీసీసీఐకి ఒక్క ఐపీఎల్ సీజన్కు 500 కోట్లు
వచ్చే ఐదేళ్లకు గానూ బీసీసీఐ టాటా సంస్థ మధ్య బిగ్ డీల్ కుదిరింది. బీసీసీఐతో టాటా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి ఐపీఎల్ సీజన్కు టాటా సంస్థ బీసీసీఐకి 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
Published Date - 05:37 PM, Sat - 20 January 24 -
IND vs ENG 1st Test: భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు సీఎం రేవంత్ హాజరు
భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్కు చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరుకానున్నారు.
Published Date - 03:42 PM, Sat - 20 January 24 -
Shoaib Malik Marries Sana Javed: మరో పెళ్లి చేసుకున్న సానియా భర్త.. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులపై క్లారిటీ..!
షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడని (Shoaib Malik Marries Sana Javed) వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నాడు.
Published Date - 12:34 PM, Sat - 20 January 24 -
IND vs ENG Test: జనవరి 25 నుంచి ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. ప్రాక్టీస్కు విరాట్ కోహ్లీ దూరం..!
జనవరి 25 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్కు టీమిండియా (IND vs ENG Test) సిద్ధమైంది. టెస్టు సిరీస్కు సన్నద్ధం కావడానికి జనవరి 20 నుంచి హైదరాబాద్లో జరిగే క్రికెట్ క్యాంప్లో టీమిండియా ఆటగాళ్లు పాల్గొననున్నారు.
Published Date - 11:19 AM, Sat - 20 January 24 -
Rishabh Pant Recovery: ప్రమాదం జరిగి ఏడాది దాటింది.. రిషబ్ పంత్ పరిస్థితి ఎలా ఉందంటే..?
భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant Recovery) ఇప్పుడు తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో రిషబ్ పంత్ క్రికెట్ మైదానంలో కూడా కనిపిస్తున్నాడు.
Published Date - 08:37 AM, Sat - 20 January 24 -
IPL Title Sponsor: ఈ సారి కూడా ఐపీఎల్ హక్కులు టాటా గ్రూప్వేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ కోసం బిసిసిఐ ఇటీవల టైటిల్ స్పాన్సర్ (IPL Title Sponsor)ల కోసం దరఖాస్తులను జారీ చేసింది. ఇప్పుడు టాటా గ్రూప్కు జాక్పాట్ తగిలిందని వార్తలు వస్తున్నాయి.
Published Date - 07:41 AM, Sat - 20 January 24 -
T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్కు జట్లను ప్రకటించేందుకు డెడ్ లైన్ విధించిన ఐసీసీ..!
టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup Squad) జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీకి టీమిండియా జట్టు ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Published Date - 09:55 PM, Fri - 19 January 24 -
Indian Women’s Hockey Team: హాకీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఓడిన భారత మహిళల హాకీ జట్టు
భారత హాకీ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు పాల్గొనే అవకాశం లేదు. భారత మహిళల హాకీ జట్టు (Indian Women's Hockey Team) ఒలింపిక్స్లో పాల్గొనే చివరి అవకాశాన్ని కోల్పోయింది.
Published Date - 07:17 PM, Fri - 19 January 24 -
Sri Lanka: శ్రీలంక క్రికెట్ జట్టులోకి భారత లెజెండ్ ఎంట్రీ.. జాంటీ రోడ్స్ కూడా..!
జింబాబ్వే పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టు (Sri Lanka) రెండు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 04:07 PM, Fri - 19 January 24 -
WTC Points Table 2024: WTC పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే..?
తొలి టెస్టు మ్యాచ్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక (WTC Points Table 2024)లో మరింత ప్రయోజనం పొందింది.
Published Date - 01:18 PM, Fri - 19 January 24