HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Ysrcp Officially Announces Govt Building New Secretariat At Rushi Konda

Rushikonda : రుషికొండపై రాష్ట్ర సచివాలయ నిర్మాణం – వైసీపీ ప్రకటన

రుషికొండ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అక్కడ టూరిస్ట్ ప్రాజెక్టులు కడుతున్నామని , ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు కట్టడం లేదని

  • By Sudheer Published Date - 07:56 AM, Sun - 13 August 23
  • daily-hunt
AP new secretariat in rushikonda
AP new secretariat in rushikonda

వైస్సార్సీపీ సంచలన ప్రకటన చేసింది. రుషికొండ (Rushikonda)పై రాష్ట్ర సచివాలయ నిర్మాణం (New Secretariat Building) చేపడుతున్నట్లుగా శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. మొన్నటి వరకు రుషికొండ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అక్కడ టూరిస్ట్ ప్రాజెక్టులు కడుతున్నామని , ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు కట్టడం లేదని గతంలో వైసీపీ ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడేమో లేదు లేదు..అక్కడ రాష్ట్ర సచివాలయ నిర్మాణం చేపడుతున్నాం..రుషికొండ ను కొంతమేర తీసేసి, అక్కడ నిర్మాణం చేపడుతున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ ప్రకటన తో అంత షాక్ లో పడ్డారు.

వైసీపీ చేసిన ట్వీట్ ఇలా ఉంది. ‘‘విశాఖను దోచుకుంది టీడీపీ నాయకులేనని సాక్షాత్తూ గత మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు అనలేదా? టీడీపీ నాయకులు దోచుకున్న 450 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి, రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు వైయస్ జగన్ గారు. దాని మీద మీ పార్టీ దుష్ప్రచారం చూస్తుంటే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

రుషికొండ ఫై గత కొద్దీ నెలలుగా రాజకీయంగా పెద్ద రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఏ కొండలు ,గుట్టలు వదిలిపెట్టడం లేదు. గుట్టలను తవ్వించి రియల్ ఎస్టేట్ భూముల్లాగా అమ్మేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రుషికొండ ను సైతం ఇలాగే తవ్వుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రుషికొండ లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని , రుషికొండపై పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. వరదలు, తుఫానులు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా ఉండేందుకే రుషికొండ ఉందన్నారు. రుషికొండలో నిర్మాణాలకు గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు.. అందుకే తెలంగాణలో తన్ని తరిమేశారన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

మరి ఇప్పుడు రుషికొండ లో రాష్ట్ర సచివాలయ నిర్మాణం చేపడుతున్నట్లుగా వైసీపీ ప్రకటన చేయడం ఫై ప్రతిపక్ష పార్టీలు ఏమంటాయో చూడాలి.

https://twitter.com/YSRCParty/status/1690407650314354688?s=20


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP new secretariat
  • Pawan
  • rushikonda
  • tdp
  • vizag
  • ycp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Glass bridge ready for tourists on Kailashgiri in Visakhapatnam..Here is the video of the glass bridge!

    Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!

  • Vizag Technology Hub Chandr

    Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

  • Pawan Singh Anjali

    Pawan : పవన్ చేసిన ఆ పాడు పనివల్ల ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన నటి

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd