Jhulan Goswami : క్రికెట్కు గుడ్బై చెప్పిన జులన్ గోస్వామి.. 20 ఏళ్ల కెరీర్లో..!
క్రికెటర్ జులన్ గోస్వామి అల్విదా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పింది....
- By Prasad Published Date - 10:11 AM, Sun - 25 September 22
క్రికెటర్ జులన్ గోస్వామి అల్విదా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పింది. 2002లో కెరీర్ను ఆరంభించిన జులన్ 20ఏళ్ల సుధీర్ఘకెరీర్కు ఫుల్స్టాప్ పెట్టింది. ఇంగ్లండ్పై చిరస్మరణీయ సిరీస్ విజయంతో ఈ సీనియర్ బౌలర్ వీడ్కోలు పలకడం అందరికీ గర్వంగా అనిపించింది. వన్డేల్లో 250వికెట్లు తీసిన ఏకైక మహిళా బౌలర్. వన్డే వరల్డ్కప్లో అత్యధిక వికెట్లు తీసిందీ శివంగి. మొత్తంగా మూడు ఫార్మాట్లలో 350వికెట్లు రాబట్టింది.
For one last time 📸
Picture perfect moments from Lord's for @JhulanG10 the legend 🌟#TeamIndia | #ENGvIND pic.twitter.com/auLFA0d3hR
— BCCI Women (@BCCIWomen) September 24, 2022
Related News
Benefits Of MPs: దేశంలో ఎంపీలకు విలాసవంతమైన సౌకర్యాలు, అలవెన్సులు
ఎంపీగా గెలిస్తే ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎంపీలు నెలవారీ జీతం రూ. 1 లక్ష, అలవెన్సులు సహా. వారి పదవీకాలం తర్వాత పెన్షన్ రూ. 50,000.