HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Will The Center Increase Prices On The New Guidelines Coming Into Effect

Prices: కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనున్న ముకేంద్రం.. వాటిపై ధరలు పెంచనుందా?

  • By Anshu Published Date - 09:24 PM, Sun - 18 December 22
  • daily-hunt
Prices
Prices

Prices: కేంద్రం ఇకపై అన్ని రాష్ట్రాలలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ పై ఒకే విధమైన పన్నులు విధించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జీఎస్టీ కౌన్సిల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే ఎస్‌యూవీ వెహికల్స్ ధరలు పెరగడంతో పాటుగా ఆ వెహికల్స్ పై అధిక పన్నును కూడా కట్టాల్సి ఉంటుందట. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన 48వ జిఎస్టి కౌన్సిలింగ్ సమావేశం జరగగా ఇందులో 15 అంశాలపై చర్చలు జరగాల్సి ఉండగా కేవలం ఎనిమిది అంశాలపై మాత్రమే చర్చలు జరిపి ఆ సమావేశాన్ని ముగించారు.

ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి, కౌన్సిల్ సభ్యులు ఎంయూవి, ఎస్‌యూవీ గా పరిగణలోకి తీసుకోవాలి అంటే కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు ఉండాలని కూడా ఆదేశించారు. వాటిలో ఎస్‌యూవీ కి ఈ ప్రమాణాలు ఉంటేనే ఆ వెహికల్ ని ఎస్‌యూవీ గా నిర్ధారించాల్సి ఉంటుందని సూచించారు. కారు ఇంజన్ కెపాసిటీ 1500 సీసీ కి మించి ఉండాలని,పొడవు 4000 మిమీ కంటే ఎక్కువగా ఉండాలని, అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎం ఉండాలని సూచించారు. ఈ ప్రమాణాల్లో అన్నీ ఉంటేనే ఎస్‌యూవీ వెహికల్స్ అని స్పష్టం చేసింది కేంద్రం.

ఈ వాహనాలపై 28శాతం జిఎస్టి, 22శాతం సెస్ తో మొత్తంగా 50 శాతం పన్ను విధించాలని ఆదేశించింది. అలాగే ఇతర వాహనాలపై అసెస్మెంట్ 22 శాతం చెల్లించాలనే విషయంపై సెంట్రల్ అండ్ స్టేట్ టాక్స్ అథారిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందట. కాగా జీఎస్టీ కౌన్సిలింగ్ మీటింగ్ కు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షత వహించ నున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జీఎస్టీ కౌన్సిలింగ్ సమావేశం కు కేంద్రం ఆర్థిక మంచి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • GST
  • nirmala sitharaman
  • prices

Related News

Amaravati

Amaravati : అమరావతి లో ఈ నెల 28న 25 బ్యాంకులకు శంకుస్థాపన

Amaravati : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన అమరావతికి కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా, ఈ నూతన రాజధానిలో ఆర్థిక వ్యవస్థకు పునాది వేసే ఒక చారిత్రక ఘట్టం

  • Gst

    GST : జీఎస్టీ తగ్గించినా ధరలు తగ్గకపొవడానికి కారణాలివే..!

Latest News

  • Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!

  • Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

  • Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

  • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

Trending News

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

    • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. సెన్సార్ టాక్ సూపర్ పాజిటివ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd