HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Warning To Those Who Use Phones That Disease That Haunts One In Four People

Phones: ఫోన్లు వాడేవారికి హెచ్చరిక.. వెంటాడుతున్న ఆ వ్యాధి.. నలుగురిలో ఒకరికి..

ఇప్పుడు ఫోన్ వాడకం బాగా ఎక్కువైపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్ద వయస్సువారి వరకు ఫోన్ లేనిది ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు.

  • By Anshu Published Date - 08:23 PM, Thu - 11 May 23
  • daily-hunt
Phoness
Phoness

Phones: ఇప్పుడు ఫోన్ వాడకం బాగా ఎక్కువైపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్ద వయస్సువారి వరకు ఫోన్ లేనిది ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఫోన్ లోనే గడుపుతున్నారు. ఉదయం లేవగానే, రాత్రి నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూస్తూవారు చాలామంది ఉన్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల నిద్రలేమి సమస్యతో పాటు ఫోన్ లైట్ వల్ల కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఉదయం లేవగానే ఫోన్ చేయడం వల్ల ఒత్తిడి పెరగడంతో పాటు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి.

రోజులో ఎక్కువ గంటలు ఫోన్ వాడటం వల్ల ఒత్తిడి, ఆందోళన, హైపర్ టెన్షన్ లాంటి చాలా సమస్యలు వస్తాయి. ఇవన్నీ తెలిసినా మనిషి మాత్రం ఫోన్ లేకుండా ఉండలేదు. ఫోన్ తో ఎప్పుడూ ఏదోక పని ఉంటూనే ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ పనులతో పాటు వినోదం కోసం సినిమాలు చేడటం, గేమ్స్ ఆడటం లాంటి చాలా పనులు ఉంటాయి. ఇక కుటుంసభ్యులు, బంధువులతో ఫోన్లు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. దీంతో రోజువారి కార్యకలాపాల్లో ఫోన్ అనేది ప్రతిఒక్కరికీ నిత్యావసరంగా మారిపోయింది.,

అయితే అతిగా వాడేవారికి వచ్చే సమస్యల గురించి ఓ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఫోన్ వాడే నలుగురిలో ముగ్గురికి నోమోఫోబియా అనేది వ్యాధి ఉన్నట్లు ఒప్పో నిర్వహించిన సర్వేలో తేలింది. నోమోఫోబియా నేది ణో మొబైల్ ఫోన్ ఫోబియా అని చెబుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఫోన్ కు దూరం అవుతాయని, ఉపయోగించలేమా అని యూజర్లు భయపడుతారని ఒప్పో తన సర్వేలో తెలిపింది. అలాగే బ్యాటరీ లెవల్ 50 శాతం ఉన్నప్పుడు 10 మందిలో 9 మంది ఆందోళనకు గురవుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు.
ఫోన్లు ఉపయోగించేవారిలో 87 శాతం మంది ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నట్లు తేలింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Phones

Related News

    Latest News

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd