Clashes : రాజులస్వామి ఉత్సవంలో ఘర్షణ..కర్రలు, రాళ్లతో దాడులు..!!
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
- By Hashtag U Published Date - 08:05 AM, Wed - 27 April 22
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్త వాతావారణానికి దారితీసింది. రాజుస్వామి ఉత్సవంలో తలెత్తిన వివాదం ముదిరి…కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఉత్సవంలో ఎడ్ల బండ్లు లాగడంలో ముందుండాలని రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసిన పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
Related News
Rama Navami: రామనవమి వేడుకలో హింసాత్మక ఘటన.. 20 మందికి గాయాలు
Sri Rama Navami: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ముర్షిదాబా(Murshidabad)లోని రెజీనగర్ ప్రాంతంలో రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శోభాయాత్ర(Shobhayatra) నిర్వహిస్తున్న వారిపై పలువురు రాళ్లదాడి(Stone pelting)చేశారు. దీంతో దాదాపు 20 మంది గాయపడ్డారు. మరియు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. కాగా, ఊరేగింపు ముగిసే సమయానికి క్రూడ్ బాంబు పేలినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పోలీసులు ధృవీకరించలేదు. We