HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >These Symptoms Has Appeared At The Time Of Death And They Will Go To Heaven

After Death: మరణించే సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా చాలామంది చనిపోయే ముందు కొంతమందికి ముందుగానే తెలుస్తుంది అని అంటూ ఉంటారు. హిందూ

  • Author : Anshu Date : 16-09-2022 - 8:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Death
Death

సాధారణంగా చాలామంది చనిపోయే ముందు కొంతమందికి ముందుగానే తెలుస్తుంది అని అంటూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే సమయంలో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తాయట. ఆ లక్షణాలు కనిపిస్తే వారు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారట. మరి మనిషి చనిపోయే సమయంలో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. చనిపోయిన తర్వాత మనిషి శరీరం నుంచి ఆత్మ వెళ్లిపోతుంది. ఇక భగవద్గీత ప్రకారం నవ రంద్రాలు ఉన్నాయి. అయితే ఎవరైతే వారి జీవితంలో మంచి మంచి పనులు పుణ్యాలు చేసి ఉంటారు వారి శరీరం ఎగువ ద్వారం నుంచి వారి ఆత్మ బయటకు వెళ్తుంది.

ఎగువ భాగం అనగా కళ్ళు,ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి. జీవితంలో మంచి పనులు చేసి పుణ్యాలు చేసిన వారి ఆత్మలు ఈ ద్వారాలు గుండా నే బయటకు వెళ్తాయి. ఆత్మ ముక్కు నుంచి బయటకు వెళ్తే ముక్కు కొంచెం వక్రంగా మారుతుందట. అదే కళ్లు నుంచి కళ్లు మూసుకోర. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే చెవి పైకి లాగినట్లు కనిపిస్తుంది. ఇక నోరు నుంచి అయితే నోరు తెరుచుకొని ఉంటుంది. బతికినన్ని రోజులు ఎటువంటి పనులు చేసి ఎలాంటి వ్యవహారం చేసినా చనిపోయే సమయంలో ముఖం సంతోషంగా ఉంటే వారు స్వర్గానికి వెళ్తారని నమ్ముతూ ఉంటారు.

అయితే జీవితంలో తప్పులు పాపం చేసిన వారి ముఖంలోని మరణ సమయంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. మరణ భయంతో చనిపోయిన వారు నరకానికి వెళ్తారని చెబుతూ ఉంటారు. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. చనిపోయిన తరువాత ఆ సమయంలో ఆత్మ భయం కారణంగా శరీరం ఇదిగో భాగం జారుతుంది. ఇటువంటి
పరిస్థుతుల్లోనే భయం కారణంగా మలం, మూత్రం బయటకు వస్తుంది. ఎవరైతే మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోరో వారు స్వర్గానికి వెళ్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • after death what happened
  • at the time of death symptoms
  • death man will get heaven

Related News

    Latest News

    • BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

    • Nagababu : ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని నాగబాబు క్లారిటీ

    • Actor Akhil Viswanath : మలయాళ నటుడు ఆత్మహత్య!

    • Mowgli First Day Collection : రోషన్ కనకాల ‘మోగ్లీ’ ఫస్ట్ డే కలెక్షన్స్

    • Rajinikanth: సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ కార్ల‌ కలెక్షన్ ఇదే!

    Trending News

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

      • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd