HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >The Case Against Minister Satyavati Is The Reason

Satyavati Rathod: మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు.. కారణమిదే

మంత్రి సత్యవతి రాథోడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Author : Balu J Date : 18-11-2023 - 12:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Satyavathi-Rathod
Satyavathi-Rathod

మంత్రి సత్యవతి రాథోడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హారతి పళ్లెంలో డబ్బులు పెట్టినందుకు గాను పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. అదేంటి.. హారతి పళ్లెంలో డబ్బులు పెడితే కేసు పెట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా ? హారతి పళ్లెంలో డబ్బులు పెడితే కేసు పెట్టరు. కాకపోతే.. ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పెట్టినందుకు కేసు నమోదు చేశారు. ఆమె వ్యవహరం ఓటర్లను మభ్యపెట్టేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ జరిపి మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు చేశారు.

కాంగ్రెస్ పార్టీ(Congress)కి ఓటేస్తే పోయిందనుకున్న దరిద్రాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకున్నట్టే. కాంగ్రెస్‌ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదు. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం అని పార్టీ నేతలు కోతలు కోస్తున్నారని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ (Minister Sathyawathi) అన్నారు. శుక్రవారం జిల్లాలోని రెడ్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కోరుతూ మంత్రి ప్రచారం నిర్వహించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Minister
  • police case
  • Satyavati Rathod
  • Telangana 2023 Elections

Related News

Mp Aravind Case File

MP Arvind : పోలీసుపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం.. కేసు నమోదు

నిజామాబాద్‌లోని 287వ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం లోపల ఉన్న తమ పార్టీ అభ్యర్థిని బయటకు పంపించారనే కారణంతో ఎంపీ అర్వింద్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న ఒక పోలీసు అధికారిని ఉద్దేశించి "యూజ్ లెస్ ఫెలోస్, బలిసిందా.."

    Latest News

    • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

    • ధూమపాన ప్రియులకు షాక్..

    • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

    • Earthquake in AP : ఏపీలో భూకంపం

    • Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd