Tirumala: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
త్వరలో కొద్దిరోజుల్లో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత అంగరంగవైభవంగా జరగనున్నాయి.
- By Balu J Published Date - 08:03 PM, Tue - 20 September 22
త్వరలో కొద్దిరోజుల్లో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత అంగరంగవైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, వేదపండితులు కలిసి ఆలయాన్ని శుద్ధి చేశారు. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తితిదే ఈ కార్యక్రమం చేపట్టింది.
Related News
Tirumala: మే 22న తిరుమలలో నృసింహ జయంతి వేడుకలు
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న నృసింహ జయంతి వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం స్వాతి నక్షత్రం ఆగమనంలో వైశాఖ మాసంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ యోగ నరసింహ స్వామి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భగుడిలో ఈశాన్య దిశలో పడమర వైపున శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ఉంది. యోగ నరసింహస్వామి విగ్రహాన్ని శాస్త్రం ప్