HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Congress To Protested Against Ed Summons To Sonia Gandhi

T-Congress: ఈడీపై టీకాంగ్రెస్ సమరం

న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విచారణకు పిలిపించినందుకు నిరసనగా టీకాంగ్రెస్‌ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.

  • By Balu J Published Date - 01:32 PM, Thu - 21 July 22
  • daily-hunt
Tcongress
Tcongress

న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విచారణకు పిలిపించినందుకు నిరసనగా టీ-కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. గురువారం హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. “దేశం కోసం తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేసిన గొప్ప చరిత్ర గాంధీలకు ఉంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారు. సోనియాగాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు.

బీజేపీ మత విద్వేష రాజకీయాల ద్వారా దేశాన్ని విభజిస్తుంటే, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మన సుసంపన్నమైన సంస్కృతి, భిన్నత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యంలో ఏకత్వం అనే సంప్రదాయాన్ని పెంపొందించేందుకు జోడో యాత్రను చేపడుతున్నారని అన్నారు. జూలై 22న రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ సభ్యులు ధర్నాలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీ-కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు శశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య‌, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, సునీత రావు, మల్లు రవి, బల్మూరు వెంకట్ తదితరులు పాల్గొనగా, టీ-కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ మాత్రం ఢిల్లీ ధర్నాలో పాల్గొన్నాడు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

Related News

Latest News

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

  • Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

  • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

  • Android Old Version : మీరు ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారా..?

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd