TDP Chief: చంద్రబాబు కుప్పం పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు శ్రీకారం చుట్టారు.
- By Balu J Published Date - 11:04 PM, Tue - 10 May 22
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఏపీలోని కుప్ప పట్టణంతో పాటు శాంతిపురం, గుడుపల్లె మండలాలలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. 11వ తేదీ మద్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చేరుకోనున్న చంద్రబాబు అనంతరం బోయనపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ మరుసటి రోజు 12వ తేదీ సీగలాపల్లిలో జాతరకు అటెండ్ అవుతారు. గుడిపల్లె మండలంలో పోగురుపల్లితో పాటు పలు గ్రామాల్లో సాగనున్న చంద్రబాబు పర్యటన మూడవ రోజు(13 వతేదీ) కుప్పంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ నేపథ్యంలో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
Related News
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.