Sports
-
Shashi Ruia Dies : వ్యాపార దిగ్గజం శశిరుయా కన్నుమూత
సమాజ అభివృద్ది, సేవా కార్యక్రమాలపట్ల ఆయనకు ఉన్న అపారమైన నిబద్ధత లక్షలాది మందిని ప్రేరేపించింది.
Date : 26-11-2024 - 2:07 IST -
Gautam Gambhir : స్వదేశానికి గౌతం గంభీర్.. మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లేది అప్పుడే..
గౌతం గంభీర్(Gautam Gambhir) తిరిగి వచ్చే వరకు.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోచేట్, మోర్నే మోర్కెల్, టి.దిలీప్లు టీమిండియా ప్లేయర్లకు సలహా సంబంధిత సహకారాన్ని అందించనున్నారు.
Date : 26-11-2024 - 1:57 IST -
Droupadi Murmu : పాత పార్లమెంటు భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించిన రాష్ట్రపతి
Droupadi Murmu : భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల గ్రంథమని- దాని ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
Date : 26-11-2024 - 1:54 IST -
Delhi : ప్రియాంక గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు.
Date : 26-11-2024 - 1:42 IST -
CM Chandrababu: ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు
CM Chandrababu: 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ రాష్ట్ర సచివాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రజల హక్కులను రక్షించేందుకు కీలకమైన ఆస్తి అని దుర్వినియోగం జరిగితే ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెప్పగలిగే సమాజంలో మెలిగినందుకు భావించారు.
Date : 26-11-2024 - 1:30 IST -
Health Tips : పొరపాటున కూడా టిఫిన్లో పిల్లలకు ఇవి ఇవ్వకండి, వారి ఆరోగ్యం పాడైపోతుంది..!
Health Tips : బడిలో పిల్లల లంచ్ బాక్స్ కేవలం కడుపు నింపడానికే కాదు, పిల్లల శరీరానికి సరైన పోషకాహారం అందించడానికి మధ్యాహ్న భోజనం చాలా ముఖ్యం. పిల్లల ఒత్తిడి వల్లనో, సమయాభావం వల్లనో చాలాసార్లు ఇలాంటివి టిఫిన్లో ప్యాక్ చేయడం వల్ల పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
Date : 26-11-2024 - 1:16 IST -
BR Naidu : హరీష్ రావుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
హరీష్ రావు విజ్ఞప్తికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Date : 26-11-2024 - 1:10 IST -
Mumbai Terror Attack: 26/11 ఉగ్రదాడికి 16 ఏళ్లు.. ఆ రోజు ముంబైలో ఏం జరిగిందంటే..
నగరంలోని(Mumbai Terror Attack) తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ లైట్ హౌస్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు.
Date : 26-11-2024 - 1:03 IST -
YS Jagan : రాజ్యాంగ దినోత్సవం రోజున ఈవీఎంలపై ధ్వజమెత్తిన జగన్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం) పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాల్సిన అవసరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు మరోసారి నొక్కి చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను మంగళవారం 'X'లో పోస్ట్ చేశారు.
Date : 26-11-2024 - 1:02 IST -
Ponnam Prabhakar: పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు.. లబ్ధిదారుల ఎంపికపై పొన్నం కీలక ప్రకటన…
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లా పథకం ద్వారా పేదలకు ఇళ్ళు నిర్మించాలని హామీ ఇచ్చింది. ఈ పధకం కోసం అర్హులైన పేదలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అప్డేట్ ఇచ్చారు.
Date : 26-11-2024 - 12:51 IST -
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Date : 26-11-2024 - 12:49 IST -
RGV : ఇంకా దొరకని ఆర్జీవీ ఆచూకీ.. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్న ఏపీ పోలీసులు..
RGV : డిజిటల్ విచారణకు హాజరయ్యేలా ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ను పోలీసులు తోసిపుచ్చారు, ఎందుకంటే రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన అందుకోలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులను ధిక్కరించడం కారణంగా అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందని వారు తెలిపారు.
Date : 26-11-2024 - 12:30 IST -
Pawan Kalyan : గజేంద్ర సింగ్ షెఖావత్తో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ భేటీ..
Pawan Kalyan : సోమవారం ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ నేడు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన వెంట జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, గజేంద్ర సింగ్ షెఖావత్కు తనకు ఉన్న అపారమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు.
Date : 26-11-2024 - 12:17 IST -
Maharashtra : ముఖ్యమంత్రి పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా
కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ ఏక్నాథ్ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
Date : 26-11-2024 - 12:07 IST -
Amit Shah : ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి
Amit Shah : ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో భారత్ను ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అమిత్ షా నొక్కి చెప్పారు. 26/11 దాడులు, పాకిస్తాన్కు చెందిన పది మంది లష్కరే తోయిబా కార్యకర్తలు సమన్వయంతో జరిపిన తీవ్రవాద దాడుల శ్రేణి, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్తో సహా ముంబైల
Date : 26-11-2024 - 12:01 IST -
National Milk Day : వామ్మో.. పాలలో అవన్నీ కలుపుతున్నారా.. దడ పుట్టిస్తున్న కల్తీ
పాలు ఇచ్చే ఆవులు, గేదెలకు అందించే మేతలో పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉంటున్నాయి. అవే పాలలో(National Milk Day) కలిసి వస్తున్నాయి.
Date : 26-11-2024 - 11:58 IST -
Musi River : కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసీ నదిలోకి డంపింగ్.. పట్టుకున్న స్థానికులు
Musi River : లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ దగ్గర అర్ధరాత్రి స్థానికులు రెండు ట్యాంకర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లుగా చేసి, వాటిలో ఉన్న కెమికల్ వ్యర్థాలను మూసీ నదిలో వదలుతున్నట్లు గుర్తించబడింది. బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కొన్ని కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Date : 26-11-2024 - 11:45 IST -
CM Chandrababu : అర్బన్ ప్లానింగ్ రంగంలో సంస్కరణలకు సీఎం చంద్రబాబు అనుమతి..
CM Chandrababu : పట్టణ ప్రణాళికా రంగంలో సంస్కరణల అమలుపై అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగురి నారాయణ మీడియాతో వివరాలు పంచుకున్నారు.
Date : 26-11-2024 - 11:29 IST -
Amaravati : రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్లు
Amaravati : రాజధాని నిర్మాణానికి మరో 16 వేల కోట్ల రుణం అందనుంది. ఈ మేరకు హడ్కో, జర్మనీ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ ముందుకొచ్చాయి.
Date : 26-11-2024 - 11:11 IST -
TTD : శ్రీవారి భక్తులకు గమనిక.. ఈ దర్శనాలు 10 రోజులు రద్దు
TTD : జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ సిబ్బంది, ఎన్ఆర్ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Date : 26-11-2024 - 10:58 IST