Shocking News: పాతబస్తీలో దారుణం.. శవాలను మింగేస్తున్న పాములు!
హైదరాబాద్లోని పాతబస్తీలోని శ్మశానవాటికలో కొన్ని విషసర్పాలు, పైతాన్లు మృత దేహాలను మింగేస్తుండడంతో
- By Balu J Published Date - 10:58 AM, Fri - 7 October 22
హైదరాబాద్లోని పాతబస్తీలోని శ్మశానవాటికలో కొన్ని విషసర్పాలు, పైతాన్లు మృత దేహాలను మింగేస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. స్మశానవాటికలో సమాధుల నుండి మృతదేహాలు కనిపించకుండా పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైతాన్లు సమాధుల్లోకి ప్రవేశించి శవాలను మింగేస్తున్నాయని చెబుతారు.
ఓ కొండచిలువ ఒక సమాధి నుంచి మరో సమాధిలోకి వెళ్తున్న ద్రుష్యాలు స్థానికుల్లో ఆందోళన కలిగించాయి. హడలెత్తిస్తున్న ఈ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. పగటిపూట శ్మశానవాటికలోకి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Related News
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మ్యాచ్ పై నో రెయిన్ ఎఫెక్ట్
IPL 2024: మండుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు సిటీలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బుధవారం ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో బుధవారం జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ ఆర్ హెచ్) లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ ఎస్ జి)తో తలపడనుంది. మే 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాల