Road Accident : మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
మేడ్చల్ ప్రధాన రహదారిపై లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది....
- By Prasad Published Date - 02:57 PM, Thu - 29 September 22
మేడ్చల్ ప్రధాన రహదారిపై లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రధాన రహదారిలోని వివేకానంద విగ్రహం సమీపంలో ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా.. మహిళను లారీ ఢీకొట్టింది. దుర్మరణం చెందింది. ఆమె లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. మృతురాలిని ప్రియా మోరే (30)గా గుర్తించారు.
No Short cuts to Safety. Pls follow traffic Rules- Save your life#RoadSafety pic.twitter.com/N9VxVFiMw4
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 29, 2022
Related News
KCR: ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బిఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్
KCR: దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికిచేర్చిన తెలంగాణ అస్తిత్వ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (నాటి తెలంగాణ రాష్ట్ర సమితి) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి ,పదేళ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప�