Prakash Raj Tweet: మోడీ టూర్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
నటుడు ప్రకాశ్ రాశ్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై తనదైన శైలిలో విమర్శించారు.
- By Balu J Published Date - 03:21 PM, Sat - 2 July 22
నటుడు ప్రకాశ్ రాశ్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై తనదైన శైలిలో విమర్శించారు. ఎక్కడా కూడా మోడీ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘జేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ పర్యటనల సమయంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తుంటారని, కానీ, తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలి’’ పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
Dear supreme leader.. welcome to Hyderabad..in the states ruled by BJP ..tax payers money is spent in crores to lay roads for your highness visit.. but here it is spent for us Citizens…enjoy the ride n hope you will learn how to deliver infrastructure with a vision #justasking pic.twitter.com/dj5ZVwU6fD
— Prakash Raj (@prakashraaj) July 2, 2022
Tags
Related News
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. డబ్బులేక పోటీ చేయట్లేదు..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ప్రశ్నపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదని అన్నారు.