Speed News
-
Asia Cup: పాక్తో పోరుకు భారత తుది జట్టు ఇదే
పాక్తో మ్యాచ్కు భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది... టీ ట్వంటీ వరల్డ్కప్కు సన్నాహకంగా భావిస్తున్న ఈ టోర్నీతో అన్ని జట్లూ తమ ఫైనల్ కాంబినేషన్ను సెట్ చేసుకునే అవకాశముంది.
Date : 27-08-2022 - 4:03 IST -
CM KCR : 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో సమావేశం…!! మరో కీలక నిర్ణయం..!!!
హైదరాబాద్ ప్రగతి భవన్ లో 26 రాష్ట్రాలకు చెందిన రైతుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు సీఎ కేసీఆర్ .
Date : 27-08-2022 - 4:00 IST -
Jayalalitha Death Report:జయలలిత మృతిపై విచారణ ఎట్టకేలకు పూర్తి
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై ఐదేళ్లుగా కొనసాగుతున్న విచారణ ఎట్టకేలకు పూర్తయింది.
Date : 27-08-2022 - 3:56 IST -
Rohit Sharma Hug: పాకిస్థానీ అభిమానుల కోసం మైదానం దాటి వచ్చి హగ్ ఇచ్చిన రోహిత్ శర్మ…
ఆసియా కప్ క్రికెట్ టోర్నీ నేటి నుంచి షురూ కానుండగా, రేపు అత్యంత ఆసక్తికరమైన దాయాదుల సమరం జరగనుంది. దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ జట్టు ఇక్కడి మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.
Date : 27-08-2022 - 3:47 IST -
Jana Sena:నా సేన కోసం నా వంతు!… విరాళాల కోసం జనసేన పిలుపు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన విరాళాల కోసం పిలుపునిచ్చింది. ఇందుకోసం ఓ ప్రత్యేక నినాదాన్ని కూడా ఆ పార్టీ విడుదల చేసింది.
Date : 27-08-2022 - 3:40 IST -
Asia Cup India: కోహ్లీ ఖాతాలో ఇప్పటి వరకు ఎవరూ సాధించలేని రికార్డు!
చాలా విరామం తర్వాత భారత్-పాకిస్థాన్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఆసియాకప్ 2022 ఇందుకు వేదిక కానుంది.
Date : 27-08-2022 - 3:35 IST -
Mithali Raj Meets JP Nadda: నడ్డాతో క్రికెట్ లెజెండ్ మిథాలీ రాజ్ భేటీ!
ఇటీవల తరచుగా హైదరాబాద్ వస్తున్న బీజేపీ అగ్రనేతలు ఇక్కడి ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
Date : 27-08-2022 - 3:17 IST -
KTR : మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడు…!!!
తెలంగాణలో ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ స్పందించారు.
Date : 27-08-2022 - 3:14 IST -
MLC Kavitha:ఎమ్మెల్సీ కవితకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంఘీభావం
మ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి కార్యకర్తలు దాడి చేయడాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు.
Date : 27-08-2022 - 3:05 IST -
Robotic Surgery: 70 ఏళ్ల వృద్ధురాలికి రోబోటిక్ సర్జరీ.. వీడియో వైరల్
హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా వైద్య, విద్య రంగాల్లోనూ పోటీ పడుతోంది.
Date : 27-08-2022 - 1:49 IST -
Floods in Pakistan : పాకిస్తాన్ లో వరదల బీభత్సం…నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటన..!!
భారీ వర్షాలు పాకిస్తాన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. వరద ధాటికి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 343 మంది మరణించారు.
Date : 27-08-2022 - 1:41 IST -
AP Road Accident: రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 10 మందికి తీవ్ర గాయాలు
కడప జిల్లా ఖాజీపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం మలుపు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
Date : 27-08-2022 - 1:26 IST -
‘Liger’ Lowest Rated : విజయ్ దేవరకొండకు షాక్.. లైగర్ కు లోయెస్ట్ రేటింగ్!
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ 'లైగర్'తో ఆగష్టు 25న ప్రేకక్షుల ముందుకొచ్చాడు.
Date : 27-08-2022 - 1:08 IST -
BWF World Championships:చిరాగ్-సాత్విక్ జోడీకి కాంస్యం
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత డబుల్స్ జోడి చిరాగ్ షెట్టి-సాత్విక్ సాయిరాజ్ కాంస్యంతో సరిపెట్టుకున్నారు.
Date : 27-08-2022 - 12:44 IST -
Ration Card : తెల్ల రేషన్కార్డుకు కొత్త నిబంధనలు ఇవే..?
తెల్ల రేషన్ కార్డుల సంఖ్య మరింత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి
Date : 27-08-2022 - 12:43 IST -
AP Power Charges : గణేష్ మండపాలకు విద్యుత్ శాఖ షాక్… లోడ్ని బట్టి..?
గణేష్ మండపాలకు ఏపీ విద్యుత్శాఖ షాకిచ్చింది. విద్యుత్ లోడ్కు అనుగుణంగా అడ్వాన్స్ సీసీ ఛార్జ్ చెల్లించాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. లోడ్ను అనుసరించి పలు ప్రాంతాల్లో టారిఫ్లు విధించాలని అధికారులు భావిస్తున్నారు. 500 వాల్ట్స్కు రూ.1,000, వెయ్యి వాల్ట్స్కు రూ.2,250 వసూలు చేయనున్నారు. 15 వందల వాట్స్కు రూ.3వేలు, 2 వేల వాట్స్కు రూ.3,750 వసూలు చేయనున్నారు. 2,500 వాట్స్కు రూ.4,500లు,
Date : 27-08-2022 - 12:14 IST -
Covid new Cases : దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదైయ్యాయి.
Date : 27-08-2022 - 12:06 IST -
Anupam Kher : సమిష్టి కృషి ఎలా ఉంటుందో తెలుగు సినిమాల ద్వారా తెలుసుకున్నా..!!!
Bollywood vs south cinema అనే అంశంపై ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు.
Date : 27-08-2022 - 11:58 IST -
Anchor Anasuya: నేను ఆంటీని కాను.. ట్రోలర్స్ కు అనసూయ వార్నింగ్
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ పై నెటిజన్స్ ట్రోలింగ్ దిగడం కొత్తేమీ కాదు.
Date : 27-08-2022 - 11:54 IST -
UU Lalit Sworn: జస్టిస్ లలిత్ అనే నేను..!
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 27-08-2022 - 11:39 IST