Speed News
-
Sabarimala : 39 రోజుల్లో 204 కోట్లు.. శబరిమల ఆలయానికి ఆదాయం వెల్లువ
Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం సంపాదించింది.
Date : 26-12-2023 - 3:19 IST -
Driving In River : నదిలో జీపు డ్రైవింగ్.. ఎందుకిలా చేశారంటే ?
Driving In River : వరుస సెలవులు ఉండటంతో హిమాచల్ ప్రదేశ్కు టూరిస్టులు పోటెత్తుతున్నారు.
Date : 26-12-2023 - 2:48 IST -
Guntur Jobs : గుంటూరు ఆస్పత్రుల్లో 94 జాబ్స్.. యాదాద్రి జిల్లాలో యువతకు ఉచితంగా సాంకేతిక శిక్షణ
Guntur Jobs : ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీ ప్ర్రక్రియ మొదలైంది.
Date : 26-12-2023 - 2:12 IST -
India vs South Africa: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా టాస్..!
భారత్-దక్షిణాఫ్రికా మధ్య (India vs South Africa) సెంచూరియన్ టెస్టు మ్యాచ్ ప్రారంభం కాకముందే అభిమానులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ కోసం టాస్ మధ్యాహ్నం 1.30 గంటలకు జరగాల్సి ఉంది. అయితే టాస్ ఆలస్యమైంది.
Date : 26-12-2023 - 1:29 IST -
PM Face : ఖర్గే ప్రధాని అభ్యర్ధిత్వంపై శరద్పవార్ సంచలన వ్యాఖ్యలు
PM Face : విపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ? అనే దానిపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది.
Date : 26-12-2023 - 1:25 IST -
Sircilla: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సోమవారం 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. సుశాంత్గా గుర్తించబడిన బాలుడు తాళ్లపల్లి శంకర్, సరిత అనే పేద దంపతుల చిన్న కుమారుడు. సుశాంత్ ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల కోసం బాలుడు శనివారం ఇంటికి వచ్చాడు. సోమవారం స్నేహితులతో కలిసి ఆ
Date : 26-12-2023 - 12:34 IST -
YS Sharmila : కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ?
YS Sharmila : వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా రెడీ అవుతోంది.
Date : 26-12-2023 - 11:52 IST -
Year of Elections – 2024 : ఎన్నికల నామసంవత్సరం 2024.. 40కిపైగా దేశాల్లో పోల్స్
Year of Elections - 2024 : 2024 సంవత్సరం మరో స్పెషాలిటీని కూడా కలిగి ఉంది.
Date : 26-12-2023 - 11:21 IST -
Earthquake: లడఖ్తో పాటు జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మంగళవారం తెల్లవారుజామున లడఖ్లో భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఉదయం 4:33 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 26-12-2023 - 9:03 IST -
Indian Plane : ఫ్రాన్స్ చెర నుంచి విముక్తి.. ఆ విమానాన్ని ఆరు రోజులు ఎందుకు ఆపారంటే..
Indian Plane : ఆరు రోజుల ఉత్కంఠకు తెరపడింది.
Date : 26-12-2023 - 8:48 IST -
Petrol Prices: తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) ప్రభుత్వ చమురు సంస్థలు మంగళవారం విడుదల చేశాయి.
Date : 26-12-2023 - 8:08 IST -
Gold Price: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్థిరంగా ఉన్నాయి.
Date : 26-12-2023 - 7:41 IST -
Hindu Woman : పాక్ ఎన్నికల బరిలో హిందూ మహిళ.. పీపీపీ పార్టీ టికెట్
Hindu Woman : పాకిస్తాన్లోనూ హిందువులు ఉన్నప్పటికీ వారి రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువ.
Date : 26-12-2023 - 7:37 IST -
Indian Warships : మూడు యుద్ధనౌకలను ‘అరేబియా’లో మోహరించిన భారత్
Indian Warships : భారత్ అలర్ట్ అయింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధనౌకలను మోహరించింది.
Date : 26-12-2023 - 7:15 IST -
Tonsils : టాన్సిల్స్ వేధిస్తున్నాయా ? ఆయుర్వేద టిప్స్ ఇవిగో
Tonsils : టాన్సిల్స్ సమస్య చాలామందిని వేధిస్తుంటుంది.
Date : 25-12-2023 - 7:35 IST -
3 Step Plan : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ముగించడానికి 3 దశల ప్లాన్
3 Step Plan : అక్టోబరు 7 నుంచి యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ - గాజా మధ్య మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయి.
Date : 25-12-2023 - 4:10 IST -
Flights: పొగమంచు ఎఫెక్ట్, 12 విమానాలు దారి మళ్లింపు
Flights: సోమవారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దృశ్యమానత సరిగా లేకపోవడంతో కనీసం 12 విమానాలను దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. విమానాలను బెంగళూరు, నాగ్పూర్ తదితర విమానాశ్రయాలకు మళ్లించారు. మస్కట్, దోహా, దమ్మామ్, రియాద్లకు చెందిన విమానాలు దారి మళ్లించిన వాటిలో ఉన్నాయి. ఫ్లైట్ WY235 మస్కట్-హై
Date : 25-12-2023 - 4:00 IST -
Kodandaram: బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే భూ రికార్డులను ధ్వంసం చేసింది : కోదండరామ్
Kodandaram: తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే భూ రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ తహశీల్దార్ల సంఘం (టీజీటీఏ) హరిత ప్లాజాలో ‘తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టత’పై జరిగిన చర్చలో కోదండరాం మాట్లాడుతూ గత ప్రభుత్వం తన ఇష్టానుసారం రెవెన్యూ చట్టాలను మార్చి తమకు అనుకూలమైన వర్ాలకే భూములిచ్చేందుకు ప్రయత్నించిందని
Date : 25-12-2023 - 3:17 IST -
CM Revanth : సీఎం రేవంత్కు స్వల్ప జ్వరం.. కరోనా టెస్టు చేసిన డాక్టర్లు
CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప జ్వరం బారినపడ్డారు.
Date : 25-12-2023 - 2:20 IST -
January 1 : 2024లో ఫస్ట్ డే.. తెలంగాణలో సెలవు.. ఏపీలో రూ.3వేల పెన్షన్
January 1 : తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న సెలవు ప్రకటించింది. ఆ రోజున జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది.
Date : 25-12-2023 - 1:49 IST