Speed News
-
6 Babies Died : పిల్లల ఆస్పత్రిలో అగ్నికీలలు.. ఆరుగురు శిశువులు మృతి.. ఐదుగురు సీరియస్
వివేక్ విహార్లోని బేబీ కేర్ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు.
Date : 26-05-2024 - 8:48 IST -
Gujarat Fire Accident: గుజరాత్లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి
గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Date : 25-05-2024 - 10:35 IST -
Vaddiraju: పదేళ్లలో కేసీఆర్ 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు : వద్దిరాజు
Vaddiraju: శాసనమండలికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటేసి గెలిపించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టభద్రులను కోరారు.రాకేష్ రెడ్డికి పెద్దల సభ శాసనమండలికి ఎన్నిక కావడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.ఆయన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల
Date : 25-05-2024 - 9:38 IST -
Sixth Phase Polling : ఆరో విడత పోలింగ్ 59.05 శాతమే.. బెంగాల్, కశ్మీర్లలో హింసాత్మక ఘటనలు
దేశంలో సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఆరో విడత పోలింగ్ ముగిసింది.
Date : 25-05-2024 - 8:52 IST -
Lok Sabha Polls : ఐదు విడతల్లో పోలైన ఓట్ల చిట్టా ఇదిగో
లోక్సభ ఎన్నికల ఘట్టానికి సంబంధించిన కీలక సమాచారం బయటికి వచ్చింది.
Date : 25-05-2024 - 8:14 IST -
Pawan Kalyan : ఏపీ ఎన్డీయే ఛైర్మన్గా పవన్ కళ్యాణ్… అదేంటి?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం దాదాపు ఖరారైనట్లే.. ఏపీలో ప్రజలు మొదలు.. సర్వేలు.. పోస్ట్ పోల్ సర్వేలు ఇలా ఒకటేమిటీ ఏదీ చూసినా టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెబుతున్నాయి.
Date : 25-05-2024 - 6:00 IST -
Yogendra Yadav : ఏపీలో టీడీపీకి భారీ విజయం ఖాయమా..?
10 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది , తెలుగుదేశం పార్టీ, జనసేన , భారతీయ జనతా పార్టీల కూటమికి బంపర్ విజయం ఖాయమని పలువురు ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Date : 25-05-2024 - 4:53 IST -
New Academic Calendar : అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది.. దసరా, సంక్రాంతి సెలవుల వివరాలివీ
తెలంగాణలో స్కూళ్లు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
Date : 25-05-2024 - 2:56 IST -
Lok Sabha Elections 2024: రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ
ఆరో దశ పోలింగ్ లో భాగంగా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా రాంచీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Date : 25-05-2024 - 2:32 IST -
Anasuya Sengupta : మన అనసూయకు కేన్స్ అవార్డు.. సెక్స్ వర్కర్ పాత్రకు పురస్కారం
ఫ్రాన్స్లో ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024’ అట్టహాసంగా జరుగుతోంది.
Date : 25-05-2024 - 1:59 IST -
300 People Buried : 300 మంది సజీవ సమాధి.. కొండ చరియల బీభత్సం
పెను విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో వాటి కింద నలిగిపోయి దాదాపు 300 మంది సజీవ సమాధి అయ్యారు.
Date : 25-05-2024 - 1:26 IST -
Gunpowder Factory Blast : గన్ పౌడర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
భారీ పేలుడుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బెమెతెరా జిల్లా బోర్సి గ్రామంలో ఉన్న గన్ పౌడర్ తయారీ పరిశ్రమ దద్దరిల్లింది.
Date : 25-05-2024 - 11:50 IST -
Medigadda : మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏడో బ్లాక్లో భారీ బుంగ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన బుంగలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.
Date : 25-05-2024 - 10:29 IST -
Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం.. ఏపీతో పొలిటికల్ లింకులు ?
హైదరాబాద్లో పోలీసులకు దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రేవ్ పార్టీల నిర్వాహకులు బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు.
Date : 25-05-2024 - 7:43 IST -
Phase 6 Polling: ఆరో విడత పోలింగ్ షురూ.. బరిలో మేనకాగాంధీ, ఖట్టర్, ముఫ్తీ, కన్హయ్య
లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Date : 25-05-2024 - 7:18 IST -
SunRisers Hyderabad: ఫైనల్స్కు సన్రైజర్స్ హైదరాబాద్.. కోల్కతాకు ఆరెంజ్ అలర్ట్..!
: ఐపీఎల్ 2024లో భాగంగా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
Date : 24-05-2024 - 11:24 IST -
Police Case: కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన ఎస్ఐ సస్పెండ్
Police Case: మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడటంతో పాటు, భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తుడంతో ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ లోని భూంపల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న వి. రవికాంత్ ని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఎ. వి. రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సస్పెండ్
Date : 24-05-2024 - 9:05 IST -
IMD: ఆదివారం అర్ధరాత్రి తీవ్ర తుఫాను బెంగాల్ తీరాన్ని తాకే అవకాశం
ఆదివారం (మే 26) అర్ధరాత్రి సమయంలో సాగర్ ద్వీపం , ఖేపుపరా మధ్య పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్ తీరాలను తీవ్ర తుఫాను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది.
Date : 24-05-2024 - 6:14 IST -
HYD : లక్డీకాపూల్ ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా తిని ఆసుపత్రి పాలైన గృహిణి
ప్రముఖ హోటల్స్ దగ్గరి నుండి చిన్న చిత హోటల్స్ వరకు ఆహార భద్రత నియమాలను పాటించకుండా నడుపుతుండడంతో ఈ హోటల్స్ లలో ఫుడ్ తిన్న వారంతా హాస్పటల్ పాలవుతున్నారు
Date : 24-05-2024 - 4:52 IST -
TGSRTC : ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలపై కేసు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నకిలీ లోగోలను చెలామణి చేస్తున్నందుకు బీఆర్ఎస్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 24-05-2024 - 11:50 IST