Mumbai : షాకింగ్ ఘటన, కత్తితో దాడి చేసిన వృద్ధుడు, నలుగురుమృతి, ఐదుగురికి గాయాలు
ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంబై గ్రాంట్ రోడ్డులో 54ఏళ్ల వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
- By Anusha Reddy Published Date - 08:12 PM, Fri - 24 March 23

Mumbai :ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంబై గ్రాంట్ రోడ్డులో 54ఏళ్ల వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గ్రాండ్ రోడ్డులో ఉండే చేతన్ గల్లా అనే వ్యక్తి తన పొరుగువారిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
54 year Chetan Gala created terror by going on rampage attacking people with a knife at Parvati Mansion building near Grant Road station in #Mumbai. 5 people injured in the attack have been admitted to HN Reliance Hospital & Nair Hospital. Gala has been taken in custody. pic.twitter.com/jnD32MgMez
— Siraj Noorani (@sirajnoorani) March 24, 2023
PTI ప్రకారం, ఈ సంఘటన దక్షిణ ముంబైలోని గ్రాంట్ రోడ్లోని పార్వతి మాన్షన్ అనే నివాస భవనంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గాలేదని పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి పారిపోయి స్థానికులపై దాడికి పాలుపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని గిర్గామ్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జయేంద్ర, నీలా మిస్త్రీ దంపతులు చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి అరెస్టు చేశారు.
Two people dead, three seriously injured after a man named Chetan Galla attacks his neighbours with a knife in the Grant Road area. Man arrested, questioning underway: Mumbai Police
— ANI (@ANI) March 24, 2023
grant
Related News

Road Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు
మధ్యప్రదేశ్లోని దేవాస్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన డంపర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందారు.