Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త..ఆపై..?
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు
- By Prasad Published Date - 08:06 AM, Sun - 21 May 23
రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో శనివారం ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Related News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్టయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు ?
Phone Tapping Case: బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.