Munugode Voters: మీరిచ్చే డబ్బులొద్దు.. మా గూడేనికి రోడ్డు వేయండి!
మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఓటర్లు, ప్రజాప్రతినిధుల పార్టీల వెదజల్లే డబ్బులకు ఆశపడితే,
- By Balu J Published Date - 02:25 PM, Wed - 12 October 22
మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఓటర్లు, ప్రజాప్రతినిధుల పార్టీల వెదజల్లే డబ్బులకు ఆశపడితే, మరికొందరు ఉప ఎన్నిక మంచి ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఉప ఎన్నికలో ఓటు కోసం మా ఊరికి వచ్చే రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి. ఓటు కోసం మీరిచ్చే డబ్బులొద్దు.. మా గూడేనికి రోడ్డు వేయండి’ అని కోరుతున్నారు ఆ గ్రామస్థులు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి పంచాయతీ పరిధిలోని కాషవారిగూడెం గ్రామస్థులు తమ ఊరికి వెళ్లే మూడురోడ్ల కూడలిలో ఇలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Related News
Hyderabad: హైదరాబాద్ లో కొత్త ఓటర్ల సంఖ్య ఎంతంటే..
Hyderabad: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు 18 నుంచి 19 ఏళ్లలోపు 65,595 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం తెలిపింది. జనవరి 23, 2024 నుండి ఏప్రిల్ 15 వరకు, మొత్తం 88,509 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో యువకులు కూడా ఉన్నారు. ఓటర్ల జాబితా నుంచి 1.24 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి, ఇందులో డూప్లికేట