HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Mother Beat Son In Odisha Matric Results 2023

BSE Odisha Result 2023: పదవ తరగతి ఫలితాల్లో కొడుకు కంటే ఎక్కువ మార్కులు సాధించిన తల్లి

మహిళ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అందుబాటులో ఉన్న రిసోర్స్ ని వాడుకుంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారు.

  • By Praveen Aluthuru Published Date - 04:34 PM, Sat - 20 May 23
  • daily-hunt
BSE 0disha
New Web Story Copy 2023 05 20t163424.192

BSE Odisha Result 2023: మహిళ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అందుబాటులో ఉన్న రిసోర్స్ ని వాడుకుంటూ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారు. పురుషులకంటే తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు. తాజాగా ఒడిశాలో 47 ఏళ్ళ మహిళ పదవి తరగతి ఫలితాల్లో ఉతీర్ణత సాధించడమే కాకుండా, తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు సాధించి ప్రతిఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచింది. .

దృఢ సంకల్పం, కృషి మరియు అంకితభావంతో పని చేస్తే ఎంతటి స్థాయికి అయినా చేరుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది తమ దృఢసంకల్పంతో సక్సెస్ అందుకుని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఒడిశాలో జరిగిన సంఘటన పలువురిని ఆకట్టుకుంటుంది. 47 ఏళ్ళసుజాత నాయక్ పదవ తరగతి పరీక్షలో తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధించింది. నిజానికి తల్లి, కొడుకు ఇద్దరూ 2023లో పదవి తరగతి పరీక్షలు రాశారు. అయితే ఈ పరీక్షలో కొడుకు కంటే తల్లి ఎక్కువ మార్కులు సాధించింది.

సుజాత ఒడిశా సెకండరీ బోర్డ్ మెట్రిక్యులేషన్ పరీక్ష 2023లో B2 గ్రేడ్ సాధించారు. కంధమాల్‌లోని దరింగిబడి ప్రాంతంలోని లాహోర్ సాహి నివాసి సుజాతా నాయక్ 47 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించారు. సుజాతా నాయక్ తన కొడుకు ఆయుష్‌తో కలిసి 10వ తరగతి పరీక్షకు హాజరయ్యారు. ఆసక్తికరంగా ఆమె తన కుమారుడు ఆయుష్ కంటే మెరుగైన గ్రేడ్‌లను సాధించారు. సుజాత 600 మార్కులకు 346 మార్కులు సాధించగా, ఆమె కుమారుడు డి గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 600 మార్కులకు 258 మార్కులు వచ్చాయి. సుజాత తన విజయానికి పూర్తి క్రేడిట్ని తన భర్తకు ఇచ్చారు. భర్త తాపీ మేస్త్రీగా పని చేస్తారని ఆమె తెలిపింది.

Read More: BRS Lucky : కేసీఆర్ కు వ‌రంగా రూ. 2వేల నోట్ ర‌ద్దు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 47 years
  • Bse odisha result 2023
  • inspiring story
  • Mother
  • son
  • Sujata Nayak

Related News

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd