MLC Kavitha: తెలంగాణ విప్లవ జ్వాల “సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్”
నిరంకుశ పాలనను ఎదిరించి, ఖిలాషాపూర్ కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ విప్లవ జ్వాల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి.
- By Balu J Published Date - 10:36 AM, Thu - 18 August 22
నిరంకుశ పాలనను ఎదిరించి, ఖిలాషాపూర్ కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ విప్లవ జ్వాల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణo
బీసీల సంక్షేమం, ఆత్మగౌరవం కోసం మన తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్, జనాభా లెక్కల్లో బీసీల కులగణన చేయాలని మరొక్కసారి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
నిరంకుశ పాలనను ఎదిరించి, ఖిలాషాపూర్ కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ విప్లవ జ్వాల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణం
1/2 pic.twitter.com/oSellVVREO— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 18, 2022
Related News
IPS Rajiv Ratan: రాజీవ్ రతన్ కు పోలీస్ ఉన్నతాధికారుల నివాళులు.. రేపు అంత్యక్రియలు
IPS Rajiv Ratan: తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ మంగళవారం నాడు మరణించారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఏఐజి ఆసుపత్రి లో గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తమ సహచర ఐపీఎస్ అధికారి ఆకస్మికంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరణించడంతో పలువురు ఐపీఎస్ అధికారులు ఆసుపత్రికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు. మరో