AP Trains: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 144 రైళ్లు రద్దు
- By Balu J Published Date - 09:48 AM, Sun - 3 December 23
![AP Trains: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 144 రైళ్లు రద్దు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/07/trains.jpg)
AP Trains: మిచాంగ్ తుఫాను దృష్ట్యా ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలుల వీచే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అలర్ట్ కాగా, తాజాగా రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ఈ కారణంగా తీరప్రాంతాల గుండా వెళ్లాల్సిన 144 రైళ్లను రైల్వే రద్దు చేసింది. ఆయా రైళ్ల లభ్యతను పరిశీలించిన తర్వాతే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రద్దు చేయబడిన 144 రైళ్లు డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 7 వరకు షెడ్యూల్ చేయబడ్డాయి. రద్దు చేయబడిన రైళ్ల వివరాలు అన్ని రైల్వే స్టేషన్లలో మరియు రైల్వే వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సంబంధిత రైల్వే స్టేషన్ల విచారణ నంబర్లకు కూడా కాల్ చేయవచ్చు.
Also Read: TS Elections: ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్, 60 స్థానాలతో ముందంజ
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![CM Chandrababu : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భయంకరమైన చట్టం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/CM-Chandrababu-1-1.jpg)
CM Chandrababu : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భయంకరమైన చట్టం
భూ పట్టాదారు (ల్యాండ్ టైటిలింగ్ ) చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులు దోచుకునే అవకాశం ఉండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.