HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Lokesh Fire On Jagan 2

Jagan : జనం ఛీ కొట్టినా.. జగన్ మారడం లేదు – మంత్రి నారా లోకేష్

Jagan : రాష్ట్రంలో వైసీపీ హయాంలో రాజకీయ హింస పెరిగిపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

  • Author : Sudheer Date : 15-03-2025 - 8:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Lokesh
Minister Lokesh

వైసీపీ మద్దతుదారుల దాడిలో చిత్తూరు జిల్లా కృష్ణాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ (Ramakrishna) మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందిస్తూ.. రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పించారు. ఆయన కుమారుడు సురేశ్ గాయపడడంతో, మెరుగైన వైద్యం అందించేందుకు టీడీపీ సహాయంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ హయాంలో రాజకీయ హింస పెరిగిపోయిందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

Varun Chakaravarthy: న‌న్ను భార‌త్ రావొద్ద‌ని బెదిరించారు.. డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయా: వరుణ్ చక్రవర్తి

జగన్ (Jagan) ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన లోకేష్ “జనం ఛీ కొట్టినా జగన్ మారడం లేదు” అంటూ మండిపడ్డారు. గతంలో అనేక హత్యాచారాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు రాష్ట్రంలో చోటుచేసుకున్నప్పటికీ, జగన్ లో మార్పు లేదని ఆయన ఆరోపించారు. టీడీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు వైసీపీ దాడులకు గురవుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీ రాక్షస పాలనను చూసి, మార్పు కోరుకున్నారని, త్వరలోనే వారికీ తగిన శిక్ష పడుతుందని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Lokesh
  • Ramakrishna dies
  • ycp

Related News

APs Development

అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు!

అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్న YCP MLAలపై ఎథిక్స్ కమిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సమావేశమైన కమిటీ సభ్యులు సభకు రాకపోయినా జీతాలు, టీఏ, డీఏలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!

    • నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. తొలి మ్యాచ్ ఏ జ‌ట్ల మ‌ధ్య అంటే?

    • సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

    • బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

    • అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

    Trending News

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

      • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd