AP News: గీతాంజలి హత్య కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు : గుంటూరు ఎస్పీ
- By Balu J Published Date - 11:21 PM, Wed - 13 March 24
AP News: గీతాంజలి కేసులో ట్రోలింగ్ పాల్పడుతున్న నిందితులను త్వరలో అరెస్టు చేస్తాం బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డుడి మాట్లాడుతూ గీతాంజలి హత్య కేసు ను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సోషల్ మీడియా ఎకౌంట్లో ట్రోలింగ్ పాల్పడుతున్న నిందితులను గుర్తించి త్వరలో నింధితులను అరెస్టు చేస్తామని తెలియజేశారు
తానేటి వనిత ఆవేదన
ఫేక్ ఎకౌంట్ లతో రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మహిళా మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలాడుతూ అసత్య ప్రచారాలను చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేసారు. సామాన్య మహిళ గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్ ను తట్టుకోలేక చనిపోవడం అత్యంత బాధాకరం. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. గీతాంజలి మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.
Tags
Related News
AP News: విజయనగరం జిల్లాలో 6 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల అధికారులు, ప్రత్యేక పోలీసుల బలగాలు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులకు డబ్బుతో పాటు బంగారు నగదు పట్టుబడుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా బంగారం దొరికింది. విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం మోదవలస దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహించారు. రూ.6 కోట్ల విలువైన 10 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ భారీ మొత్తంలో బ�