HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Indian Railways Is Considering Restoring Concessions On Train Tickets For Senior Citizens

Indian Railways : వృద్ధులకు రాయితీ పునరుద్ధరించనున్న భారతీయ రైల్వే.. కొత్త షరతులు ఇవే?

కరోనా విజృంభిస్తున్న సమయంలో భారతీయ రైల్వే వృద్ధుల పట్ల సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోని వృద్ధులకు ఇస్తున్న రాయితీలను

  • By Anshu Published Date - 06:00 PM, Thu - 28 July 22
  • daily-hunt
Railways
Indian Railways

కరోనా విజృంభిస్తున్న సమయంలో భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో వృద్ధులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో తిరిగి వృద్ధులకు రైలు ప్రయాణంలో రాయితీలు పునరుద్ధరించనున్నట్లు భారతీయ రైల్వే సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బుధవారం నిర్వహించిన పార్లమెంటు సమావేశాలలో భాగంగా రైళ్లలో వృద్ధులకు అందిస్తున్న రాయితీలను పునరుద్ధరించినన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, గతంలో వృద్ధుల‌కు రాయితీలు ఇవ్వ‌డానికి ఉన్న నిబంధ‌న‌ల్లో మార్పులు చేసిన‌ట్టు కేంద్ర‌ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గతంలో 58 సంవత్సరాలు నిండిన వృద్ధులకు మాత్ర‌మే ల‌భించిన రాయితీని మ‌రింత పెంచిన‌ట్టు తెలిపింది. ఈ క్రమంలోనే 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులు రైలులో ప్రయాణం చేసేటప్పుడు వారికి రాయితీ లభిస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. త్వరలోనే ఈ నిబంధనలు అమలలోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలలో భాగంగా వెల్ల‌డించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Concession Travel
  • indian railways
  • Union government

Related News

Train

Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

Prakasam: ప్రకాశం జిల్లా రైల్వే ట్రాక్‌పై ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడి ప్రాణం కాపాడాలనే నిబద్ధతతో రైల్వే సిబ్బంది, లోకో పైలట్లు చూపిన మానవతా దృక్పథం ప్రశంసనీయమైనది. అయితే, చివరికి ఆ ప్రయత్నం విఫలమై ఆ ప్రయాణికుడు కన్నుమూయడం అందరినీ కలచివేసింది.

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd