HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Indian Railways Is Considering Restoring Concessions On Train Tickets For Senior Citizens

Indian Railways : వృద్ధులకు రాయితీ పునరుద్ధరించనున్న భారతీయ రైల్వే.. కొత్త షరతులు ఇవే?

కరోనా విజృంభిస్తున్న సమయంలో భారతీయ రైల్వే వృద్ధుల పట్ల సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోని వృద్ధులకు ఇస్తున్న రాయితీలను

  • By Anshu Published Date - 06:00 PM, Thu - 28 July 22
  • daily-hunt
Railways
Indian Railways

కరోనా విజృంభిస్తున్న సమయంలో భారతీయ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో వృద్ధులకు ఇస్తున్న రాయితీలను నిలిపివేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో తిరిగి వృద్ధులకు రైలు ప్రయాణంలో రాయితీలు పునరుద్ధరించనున్నట్లు భారతీయ రైల్వే సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బుధవారం నిర్వహించిన పార్లమెంటు సమావేశాలలో భాగంగా రైళ్లలో వృద్ధులకు అందిస్తున్న రాయితీలను పునరుద్ధరించినన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, గతంలో వృద్ధుల‌కు రాయితీలు ఇవ్వ‌డానికి ఉన్న నిబంధ‌న‌ల్లో మార్పులు చేసిన‌ట్టు కేంద్ర‌ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గతంలో 58 సంవత్సరాలు నిండిన వృద్ధులకు మాత్ర‌మే ల‌భించిన రాయితీని మ‌రింత పెంచిన‌ట్టు తెలిపింది. ఈ క్రమంలోనే 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులు రైలులో ప్రయాణం చేసేటప్పుడు వారికి రాయితీ లభిస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. త్వరలోనే ఈ నిబంధనలు అమలలోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలలో భాగంగా వెల్ల‌డించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Concession Travel
  • indian railways
  • Union government

Related News

Garib-Rath Train

Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

టీటీఈ (TTE), రైలు పైలట్ రైల్వే కంట్రోల్ బోర్డుకు అగ్ని ప్రమాదం గురించి సమాచారం ఇచ్చారని, సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని రైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

    Latest News

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    • Shubman Gill: రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌పై గిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్

    • MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd