HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabad Man Apprehended For Making Hoax Bomb Threat

Bomb Threat: బాంబు ఘటనలో ఆకతాయి అరెస్ట్!

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఏప్రిల్ 13వ తేదీ బుధవారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.

  • Author : Balu J Date : 14-04-2022 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bomb
Bomb

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లలో బాంబు పెట్టినట్లు ఏప్రిల్ 13వ తేదీ బుధవారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం ఒక ఆకతాయిని పట్టుకుంది. అజ్ఞాత వ్యక్తి 100కి ఫోన్ చేసి బాంబు గురించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో విశాఖపట్నం నుంచి ముంబైకి వెళ్తున్న 2 రైళ్లను రైల్వే పోలీసులు తనిఖీలు చేసేందుకు నిలిపివేశారు. కాజీపేట వద్ద ఎల్‌టిటి రైలు, హైదరాబాద్ సమీపంలోని చెర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత బెదిరింపు ఫోన్ కాల్ బూటకపు సమాచారం అని తేలింది. రైల్వే, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం హైదరాబాద్‌లోని బహదూర్‌పల్లిలో కాల్ చేసిన వ్యక్తిని గుర్తించి పట్టుకుంది. విచారణలో 19 ఏళ్ల థోరి కార్తీక్‌గా వెల్లడించాడు. పోలీసు డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంటుందా? లేదా? అని చూసేందుకే కాల్ చేసినట్లు పోలీసుల ముందు వాపోయాడు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆ వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arrested
  • bomb threats
  • hyderabad
  • police case

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Mavilan : రైతులకు గుడ్ న్యూస్.. కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ

    • BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ

    • Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’..ఎలక్ట్రానిక్స్ షాపింగ్‌లో సరికొత్త విప్లవం

    • Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!

    • Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd