Hyderabad: ప్రముఖ న్యాయవాది అద్నాన్ మహమూద్ మృతి
హైదరాబాద్ లోని ప్రముఖ న్యాయవాది అద్నాన్ మహమూద్ అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు శనివారం కన్నుమూశారు. ఇటీవలే ఆయన హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నారు
- By Praveen Aluthuru Published Date - 08:07 PM, Sat - 8 July 23
Hyderabad: హైదరాబాద్ లోని ప్రముఖ న్యాయవాది అద్నాన్ మహమూద్ అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు శనివారం కన్నుమూశారు. ఇటీవలే ఆయన హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం తలెత్తిన సమస్యల కారణంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మహమూద్ వయసు 68 సంవత్సరాలు కాగా అతనికి అతని భార్య, నలుగురు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.
Read More: Hyderabad: హైదరాబాద్ లో 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�