Watch: 17.6 కిలోమీటర్ల దూరం కేవలం 15 నిమిషాల్లో!
- By Balu J Published Date - 11:57 AM, Tue - 4 January 22
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ కు గ్రీన్ఛానల్ ద్వారా తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను కిమ్స్ కు తరలించారు. గ్రీన్ ఛానల్ సాయంతో 17.6కిలోమీటర్ల దూరాన్ని అంబులెన్స్ కేవలం 15 నిమిషాల్లోనే చేరుకుంది.
#HYDTPweCareForU
Today @HYDTP provided a Green channel for transportation of live organs from KIMS Kondapur to KIMS Hospital, Secunderabad. #SavingLives @AddlCPTrHyd pic.twitter.com/4HURQHu1dp— Hyderabad Traffic Police (@HYDTP) December 16, 2021
Related News
Andhra Pradesh: రోడ్డు సదుపాయం లేక దారిలోనే ప్రసవించిన గిరిజన మహిళ
గిరిజన ప్రాంత వాసుల్ని ప్రభుత్వలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళని కేవలం ఓటు కోసమే వాడుకుంటున్నారు. గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండలు, గుట్టలు మధ్య కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి.