Free Entry: చార్మినార్, గొల్కోండలోకి ఉచిత ప్రవేశం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన
- By Balu J Published Date - 06:20 PM, Wed - 3 August 22
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా ఆగస్టు 5 నుంచి 15 వరకు సందర్శకులందరికీ పలు చారిత్రక కట్టడాలు, మ్యూజిమ్స్ లోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నట్టు భారత పురావస్తు శాఖ బుధవారం తెలిపింది. సందర్శకులు ఎవరైనా ఎలాంటి రుసుము లేకుండా మ్యూజిమ్స్ ను సందర్శించవచ్చు.
Tags
Related News
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్..ఫ్రీ ఎంట్రీ.. ఫ్రీ ఫుడ్
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ను ముగించుకుని స్వదేశాని వచ్చిన టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 ల సిరీస్ కు సిద్ధమైంది.