Earthquake : భూకంపంతో వణుకు.. కాశ్మీర్లోని దోడా జిల్లాలో అలర్ట్
Earthquake : జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది..
- By Pasha Published Date - 10:58 AM, Mon - 10 July 23
Earthquake : జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది..
ఈవిషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.
ఈరోజు ఉదయం 5.38 గంటలకు భూకంపం సంభవించిందని వెల్లడించింది.
Also read : 900 Crores To Girl Friend : గర్ల్ ఫ్రెండ్ కు 900 కోట్ల ఆస్తిని రాసిచ్చిన లీడర్
అయితే భూకంపం వల్ల (Earthquake) ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటికైతే సమాచారం లేదని అధికారులు తెలిపారు.
భూకంప కేంద్రం దోడా ప్రాంతంలో భూమికి 10 కి.మీ దిగువన ఉందన్నారు. ఈ సంవత్సరం జూన్ నుంచి వివిధ తీవ్రతలతో 12సార్లు భూప్రకంపనలు దోడాను కుదిపేశాయి.
గత నెల (జూన్) 13న దోడా జిల్లావ్యాప్తంగా 5.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో డజన్ల కొద్దీ భవనాలు బీటలు వారాయి.
Related News
Pakistan : పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
Farooq Abdullah: పీవోకే(PoK)ను భారత్(India)లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి చెబితే ముందుకు వెళ్లండి.. ఆపడానికి మనమెవరు? కానీ గుర్తుంచుకోండి, వారు (పాకిస్థాన్) గాజులు తొడుక్కుని లేదని, ఆదేశం వద్ద అణు బాంబులు ఉన్నాయిని, పాక్ ప్రతీ�