Oklahoma: పక్కంటి యువతిని రూంకి పిలిచి… ఆమె ఆ పార్టుని కోసి.. వండుకొని తిని!
- By Nakshatra Published Date - 11:00 PM, Mon - 20 March 23
Oklahoma: ప్రస్తుత కాలంలో మనషులు మృగాళ్లుగా మారిపోతున్నారు. నరరూప రాక్షషులుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనిషి ప్రాణానికి ఎటువంటి విలువ లేదు. కొందరు హత్యలు చేసి మనిషి శరీరాన్ని ముక్కలు ముక్కులుగా నరికి తగలబెడుతున్నారు. మరికొందరు వాటిని వండుకొని కూడా తింటున్నారు. ఇప్పుడు చేప్పబోయే ఘటన కూడా అలాంటిదే.
అమెరికాలోని ఓక్లహోమా అనే పట్టణంలో లారెన్స్ పాల్ ఆం డర్సన్ అనే 42 ఏళ్ళ వ్యక్తి నివసిస్తున్నాడు.మొదటి నుంచి అతను డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వమే కాకుండా డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు కూడా పట్టుబడ్డాడు.ఇక్కడితో ఆగలేదు ఇతకాడు. హత్యలకు కూడా పాల్పడ్డాడు.కొన్ని రోజుల క్రితం లారెన్స్ తన పక్కింట్లో ఉన్న యువతిని తన ఇంటికి పిలిచి హత్య చేశాడు.
అనంతరం, ఆమె గుండెను కోసి, వండుకొని తిన్నాడు.
ఇక యువతీ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు లారెన్స్ ఇంటికి వచ్చి చూసి షాక్ అయ్యారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారించగా 2020 లో తన అత్తను చంపి ఇలాగే చేసానని, ఆ తరువాత ఒక నాలుగేళ్ళ చిన్నారిని చంపి ఆమె గుండె వండుకొని తిన్నట్లు తెలిపాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఒక్క సారిగా షాక్ అయ్యారు.
Related News
Reasons Vs Lies : అబద్ధాలు వర్సెస్ కారణాలు.. రెండింట్లో ఏవి ముఖ్యం ?
Reasons Vs Lies : అబద్ధాలు చెప్పడం కొందరికి అలవాటు.