Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది.
- By Balu J Published Date - 01:46 PM, Mon - 28 November 22
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది. భైంసాకు 3 కి.మీ దూరంలో సభ ఉంటేనే అనుమతించాలని హైకోర్టు తెలిపింది. భైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచించింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు, నినాదాలు చేయొద్దని చెప్పింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టేందుకు సంజయ్ వెళ్తుండగా జగిత్యాల జిల్లా కోరుట్ల వద్ద పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
Related News
Bandi Sanjay: బతుకమ్మ చీరల బకాయిలు ₹270 కోట్లు చెల్లించాలి: బండి సంజయ్
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక, ఇటు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం సాయంత్రం సిరిసిల్లలో వారి భౌతికదేహానికి నివాళులర్పించి, లక్ష్మీనారాయణ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తన కుమారుడ�